పెనుగొండ లక్ష్మీనారాయణ నేపథ్యం

తెలుగులో కథలకైనా, కవితలకైనా ఆయన కలం ఒక గీటురాయి. ఆయన రచన కథల మాష్టారు కా.రా.గారు శ్రీకాకుళంలో ‘కథానిలయం’ నెలకొల్పడానికి ప్రేరణనిచ్చింది. ఆయన గురించి ఎస్వీ సత్యనారాయణ ఇలా అన్నారు:
”అతడొక అభ్యుదయ సాహిత్యోద్యమ కార్యకర్త
అరుదుగా అద్భుతమైన కవితలల్లే కావ్యకర్త
ఆధునిక కథా సరిత్సాగరంలో
ఆణిముత్యాల నేరుకుంటూ వుంటాడు
అందమైన కవితా పంక్తుల్ని మననం చేస్తూ
అందరికీ పంచుతూ వుంటాడు
అతడొక మౌన కృషీవలుడు.”
ఆయన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్షుడు  పెనుగొండ లక్ష్మీనారాయణ. ఆయన పడిలేచిన కడలి తరంగం అంటున్నారు కోట పురుషోత్తం నేపథ్యంలో.

Leave a Reply